ఇక అతనో ఖైదీ. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అచేతన స్థితిలోకి వెళ్లడంతో జైలు సిబ్బంది ఇక డాక్టర్లను సంప్రదించడం జరిగింది. ఇక ముగ్గురు డాక్టర్లు వచ్చి అతడు చనిపోయాడని కన్ఫాయ్ చేసి చెప్పారు. ఇక దీంతో డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం చేయడానికి అతడిని డాక్టర్లు సిద్ధం చేస్తుండగా  ఓ ఊహించని షాకింగ్ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనతో అక్కడ ఆ వైద్యుల మైండ్ బ్లాంక్ అయ్యింది.మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన సైన్స్‌ అలర్ట్‌లో పబ్లిష్ అవ్వడంతో మరోసారి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్‌ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న గొంజలో అనే ఖైదీ ఉన్నట్లుండి స్పృహ కోల్పోవడం జరిగింది.ఇక అతడిని పరీక్షించిన ఇద్దరు డాక్టర్లు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.ఆ తరువాత జైలు ఫార్మాలిటీ ప్రకారం సిబ్బంది.. ఫోరెన్సిక్ వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేయించడం జరిగింది.

ఇక అతను కూడా గొంజలో మృతి చెందినట్లు స్పష్టం చేశాడు. దీంతో ఆ డెడ్‌బాడీని బ్యాగ్‌లో ఉంచి మార్చురీలో ఉంచారు. ఇక అటాప్సీ నిర్వహించడానికి మార్చురీలోకి వచ్చిన డాక్టర్లు అక్కడ వచ్చిన శబ్దం విని కంగుతిన్నారు. ఇక శవాలు మాత్రమే ఉండే ఆ గదిలో వారికి ఓ పెద్ద గురక శబ్దం వినిపించింది. ఇక భయంతో షాక్‌కు గురైన ఆ వైద్యులు.. ఇక ఆ తర్వాత తేరుకుని.. శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకునేందుకు వెతికడం జరిగింది.ఇక గొంజలో మృతదేహం ఉన్న బ్యాగ్ లోపలి నుంచి శబ్దం వస్తోందని నిర్దారించుకోవడం జరిగింది. ఆ వ్యక్తి చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించి.. మార్చురీలో పెట్టిన తర్వాత గొంజలో బాడీలో ఇక చలనం వచ్చింది. వెంటనే అక్కడ ఆసుపత్రికి తరలించగా గొంజలో బతికే ఉన్నట్లు తెలిసింది. గొంజలోకు ఫిట్స్‌ వచ్చి ఉంటుందని అందుకే కొన్ని అరుదైన సందర్భాలలో శరీరం ట్రాన్స్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయి స్పృహ కోల్పోతుందని నిపుణులైన డాక్టర్లు తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: