ప్రేమ అనేది చాలా అపురూపమైనది అని అంటారు. అలాంటి ది ఒకరితో ప్రేమ ఉంటె అది స్వచ్ఛమైన ప్రేమ అంటారు. అలాంటిది ఒకరిని మార్చి మరొకరిని ప్రేమిస్తే దానిని ఇంకెలా అనాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు తలపించేలా ఓ అమ్మాయి ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తూ ఉండేది. 

 

అయితే ఓ సారి మరో అబ్బాయితో తిరుగుతూ కనిపించడంతో పట్టుకొని నిలదీసాడు. కానీ ఆమె అతని మాటను లెక్క చేయకుండా వెళ్ళింది.. దాంతో మరో  సారి చెప్పి చూద్దామని చాలా సార్లు అను కున్నడు కానీ ఆమె మారకపోవడంతో తట్టుకోలేక పోయిన ప్రియుడు ఆమెను చంపేశాడు..

 

 

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం కలిగి ఉందనే కారణంతో భార్య, ఆమె ప్రేమికుడు, మరియు సొంత కొడుకుని చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భిలైలో జరిగింది. చేతులు, కాళ్లు కట్టేసి.. నోటిని టేపుతో మూసి ఉన్న రెండు మృతదేహాలతో పాటు మరో నెలన్నర చిన్నారి మృతదేహం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్న భార్య మంజును, ఆమె ప్రియుడిని భర్త రవి నిప్పంటించి చంపాడు. ఈ ఘటనలో మంజు, రవిల నెలన్నర కొడుకు కూడా మరణించాడు. హాల్లో మంజు మృతదేహం పక్కన మంచంపై చిన్నారి మృతదేహం ఉంది. అయితే ఆమె ప్రియుని మృతదేహం మాత్రం అత్యంత క్రూరంగా గ్యాస్ స్టౌ మీద ఉంది. వీరి ముగ్గురి చావుకు కారణమైన రవి.. ఆ ఇంటి గోడలపై ఒక మెసెజ్ కూడా రాశాడు. ‘

 

నా సోదరుడు మంజు కోసం ఉరి వేసుకొని చనిపోయాడు. ఆమెకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను ఆమెను చంపాను. ఆమె కుటుంబంలోని వాళ్లను కూడా చంపుతా’ అని రాశాడు. రవి వారిని చంపేముందు తెల్లవారుజామున 4 గంటలకు మంజు అమ్మానాన్నలకు ఫోన్ చేసి.. ‘నీ కూతురు మరియు మనవడు చనిపోతున్నారు. వీలైతే కాపాడుకోండి’ అని చెప్పాడు. వెంటనే మంజు అమ్మానాన్న తిరిగి మంజుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అతని మాటలకు భయపడిన వాళ్ళు పోలీసులకు చెప్పెలోగా అన్నట్లు ఆ వ్యక్తి చేశాడు.. గాలింపులు చేపట్టిన ఒడిస్సా పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు..

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: