ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి ఇంకా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి ఇంకా చిటికెడు కస్తూరి పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్ వేసి అన్నీ కలిసేలా కూడా మిక్స్ చేసుకోవాలి.ఇక ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే డ్రై అవ్వనివ్వాలి. ఆ తరువాత కూల్ వాటర్తో శుభ్రంగా ఫేస్ వాష్ ని చేసుకోవాలి. ఆపై మీ స్కిన్కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ను కూడా రాసుకోవాలి. ఇలా ప్రతి రోజు కనుక మర్చిపోకుండా చేస్తే గనుక ఎలాంటి మచ్చలు మొటిమలు ఉన్నా కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టి ముఖం కాంతివంతంగా ఇంకా మృదువుగా మారుతుంది. కాబట్టి, తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ఒకసారి ట్రే చేసేందుకు ప్రయత్నించండి.
ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి ఇంకా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి ఇంకా చిటికెడు కస్తూరి పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంప జ్యూస్ వేసి అన్నీ కలిసేలా కూడా మిక్స్ చేసుకోవాలి.ఇక ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే డ్రై అవ్వనివ్వాలి. ఆ తరువాత కూల్ వాటర్తో శుభ్రంగా ఫేస్ వాష్ ని చేసుకోవాలి. ఆపై మీ స్కిన్కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ను కూడా రాసుకోవాలి. ఇలా ప్రతి రోజు కనుక మర్చిపోకుండా చేస్తే గనుక ఎలాంటి మచ్చలు మొటిమలు ఉన్నా కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టి ముఖం కాంతివంతంగా ఇంకా మృదువుగా మారుతుంది. కాబట్టి, తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ఒకసారి ట్రే చేసేందుకు ప్రయత్నించండి.