సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంత వాతావరణం భారత్-చైనాల మధ్య విస్తృత సహకారానికి ఆధారంగా నిలిచాయని.. అయితే కరోనా వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన సర్దార్ పటేల్ మెమోరియల్లో ప్రసంగించారు జైశంకర్.వారసత్వంగా వచ్చిన సవాళ్లను, కొత్త పరిస్థితులను పరిష్కరించడం వల్లే మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంత వాతావరణం భారత్-చైనాల మధ్య విస్తృత సహకారానికి ఆధారంగా నిలిచాయని.. అయితే కరోనా వల్ల సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన సర్దార్ పటేల్ మెమోరియల్లో ప్రసంగించారు జైశంకర్.వారసత్వంగా వచ్చిన సవాళ్లను, కొత్త పరిస్థితులను పరిష్కరించడం వల్లే మూడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.