నాంపల్లిలో సీపీ సజ్జనార్, కుందన్ బాగ్ లో రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎఫ్ఎన్సీసీలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటేసారు. మంత్రులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదు అయింది హైదరాబాద్ లో. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ విషయంలో దుమారం రేగుతుంది. పరిస్థితి అదుపులోనే ఉంది. మంత్రి కేటిఅర్ కూడా ఓటు వేసారు.
నాంపల్లిలో సీపీ సజ్జనార్, కుందన్ బాగ్ లో రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎఫ్ఎన్సీసీలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓటేసారు. మంత్రులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 12 శాతం పోలింగ్ నమోదు అయింది హైదరాబాద్ లో. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ విషయంలో దుమారం రేగుతుంది. పరిస్థితి అదుపులోనే ఉంది. మంత్రి కేటిఅర్ కూడా ఓటు వేసారు.