హెలికాప్టర్ కూలిపోవడాన్ని తమిళనాడు స్థానికులు గమనించారు. గాయపడ్డవారిని సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆసుపత్రికి తరలించాయి. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైనదని తెలిపారు. బిపిన్ రావత్ వెల్లింగ్టన్ వెళ్లుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు 11 మంది ఆర్మీ అధికారులు, సిబ్బంది పార్థివదేహాలను రోడ్డు మార్గం ద్వారా సుల్లూరు ఎయిర్బేస్కు తరలించారు.
హెలికాప్టర్ కూలిపోవడాన్ని తమిళనాడు స్థానికులు గమనించారు. గాయపడ్డవారిని సహాయక బృందాలు వెల్లింగ్టన్ ఆసుపత్రికి తరలించాయి. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైనదని తెలిపారు. బిపిన్ రావత్ వెల్లింగ్టన్ వెళ్లుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు 11 మంది ఆర్మీ అధికారులు, సిబ్బంది పార్థివదేహాలను రోడ్డు మార్గం ద్వారా సుల్లూరు ఎయిర్బేస్కు తరలించారు.