విజయవాడలో పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు కోరారు. దీని కోసం మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తీసుకురావాలని కోరారు. మత స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించిందని వారు తెలిపారు. ఆ హక్కుకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వ కార్యదర్శి ఆరోగ్య సాల్మన్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు.
విజయవాడలో పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్య మంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు కోరారు. దీని కోసం మైనారిటీ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును తీసుకురావాలని కోరారు. మత స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించిందని వారు తెలిపారు. ఆ హక్కుకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వ కార్యదర్శి ఆరోగ్య సాల్మన్ కు వినతి పత్రం అందజేస్తామన్నారు.