గాంధీభవన్లో పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశం... భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ.నర్సింహారావు విదేశీ విధానమనే అంశం గురించి నేతలు చర్చ...