ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివరాలు:  మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి...  3.30కు పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సీఎం సమీక్ష..   ఈ సమావేశంలో హాజరుకానున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు సాయంత్రం 5 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై సమీక్ష..  అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణంపై వీడియో ప్రెజెంటేషన్ చేయనున్న అధికారులు.