హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ అంశంతో ప్రణబ్కు ఎంతో అనుబంధం ఉందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.