కేంద్రం కూడా కేంద్రంలో తెలంగాణ బీజేపీ సభ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో మార్పుకు కారణం.. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి గా చేసి ప్రజల్లో బీజేపీ పై నమ్మకం పెరిగేలా చేసింది.. ఇకపోతే కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ లో ఏ తప్పు జరిగినా అది గత పాలకుల ఘనకార్యం అంటారు.. కేంద్రంలోని ప్రభుత్వం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అంటారు. ఇటీవలే గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ లను కలిపి ఏకిపారేశారు.