హైదరాబాద్ లో ఎన్నికల సమరం తలపిస్తుంది. అన్ని పార్టీ లు గెలుపు తమదంటే తమదంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంది.. పోలింగ్ తేదీ కి ఇంకా ఒక్క రోజే సమయం ఉండడంతో అన్ని పార్టీ లు అందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రచారంలో బీజేపీ తెరాస కన్నా మిగితా పార్టీ లకన్నా ముందు ఉందని చెప్పాలి.. ఎందుకంటే అసలే బలం లేని పార్టీ గా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ను మించి ఫామ్ లో ఉంది.. దుబ్బాక లో గెలుపు వారిలో మంచి ఉత్సాహం తెచ్చింది.