జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి మూడు రాజధానులు..  అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి సమర్ధవంతమైన పాలనా అందిస్తూ ముందుకు వెళ్తున్నా పార్టీ గా రికార్డు శ్రీష్టిస్తున్న వైసీపీ పార్టీ  సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ  సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. జగన్ అధికారంలో వచ్చిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం అమరావతి ని కాదని  విశాఖ ను రాజధాని గా చేయడం.. ఈ విషయం పై జగన్ కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి.