ఒక పక్క ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో కంటి మీద కునుకు లేకుండా ఉన్న తరుణంలో చైనా మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ఆ దేశం అణు పరిక్షలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

 

దీనిపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. చైనా న్యూక్లియర్ టెస్ట్ చేసిందని అమెరికా వెల్లడించింది. ఆ దేశంలో కరోనా ఇంకా పూర్తిగా తగ్గలేదు. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. రష్యా నుంచి వచ్చిన వారి ద్వారా ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: