బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంతగానో గుర్తింపు సంపాదించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు తాజాగా వైద్యులు నిర్ధారించారు.
అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముఖ్యంగా లెజెండరీ క్రికెటర్ అయిన మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోనీ అనే సినిమాలో ధోని పాత్ర పోషించి గుర్తింపు సంపాదించాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ . ఏకంగా ధోని పాత్రలోని మరణించాడు. యువ హీరో ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.