కరోనా  వైరస్ విపత్తు   సమయం లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అనుకునేందుకు జగన్ సర్కార్ సంకల్పించిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలోనే 1668 కోట్ల రూపాయలు ప్యాకేజి  ప్రకటించింది. 

 

 తాజాగా  2వ విడత రాయితీ బకాయిలను విడుదల చేసింది  జగన్ సర్కార్, ఇప్పటికే  ప్యాకేజీలో భాగంగా మే నెలలో 450 కోట్లు  విడుదల చేయగా ఈ రోజు 512 కోట్లను సీఎం  వైఎస్ జగన్మోహన్రెడ్డిని విడుదల చేసారు. దీని ద్వారా దాదాపు లక్ష సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది జగన్ సర్కార్ .

మరింత సమాచారం తెలుసుకోండి: