దుబ్బాక ఎన్నికల్లో తన పేరు అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ లోకి వస్తానని షరతు పెట్టిన చెరుకు శ్రీనివాసరెడ్డితో కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరుపుతున్నారు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం తెరాస పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి