2020 నవంబర్ 25న ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ పేరిట ఆందోళన చేపట్టడంతో.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాజధాని సమీపంలోనే భైరాయించి.. సరిహద్దుల నుంచే రైతు ఉద్యమం కొనసాగుతున్నది. సాగు చట్టాలను పార్లమెంట్లో రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన విధంగానే రద్దు చేయడంతో రైతు సంఘాల నేతలు కాస్త హర్షం వ్యక్తం చేసారు. రేపో మాపో రైతు సంఘాల నేతలు ఇండ్ల వద్దకు చేరే అవకాశం కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం టికాయత్కు లేఖ ద్వారా కోరడంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
2020 నవంబర్ 25న ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ పేరిట ఆందోళన చేపట్టడంతో.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాజధాని సమీపంలోనే భైరాయించి.. సరిహద్దుల నుంచే రైతు ఉద్యమం కొనసాగుతున్నది. సాగు చట్టాలను పార్లమెంట్లో రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన విధంగానే రద్దు చేయడంతో రైతు సంఘాల నేతలు కాస్త హర్షం వ్యక్తం చేసారు. రేపో మాపో రైతు సంఘాల నేతలు ఇండ్ల వద్దకు చేరే అవకాశం కనిపిస్తోంది. కేంద్రప్రభుత్వం టికాయత్కు లేఖ ద్వారా కోరడంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.