ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగాచలం వేద పాఠశాలలో ఐదేండ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నా.. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకరి తరువాత ఒకరూ మునిగిపోయారని.. వారిలో ఇద్దరినీ స్థానికులు కాపాడగా.. ఉపాధ్యాయునితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మాదిపాడు సమీపంలోని శ్వేత శృంగాచలం వేద పాఠశాలలో ఐదేండ్ల నుంచి వేద విద్యను అభ్యసిస్తున్నా.. నదిలో సుడిగుండాల కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకరి తరువాత ఒకరూ మునిగిపోయారని.. వారిలో ఇద్దరినీ స్థానికులు కాపాడగా.. ఉపాధ్యాయునితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి మృతి చెందారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి