ఇలా ఒక్క ఆ ఓడరేవే కాదు.. అలా శ్రీలంకకు చెందిన ప్రధానమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చైనాకు తాకట్టు పెట్టింది. ఇప్పుడు కీలక ప్రాజెక్టులు చైనాకే ధారాదత్తం అయిపోయాయి. ఇక ఎల్టీటీఈతో శ్రీలంక ప్రభుత్వం చేసిన యుద్ధం ఆ దేశానికి నష్టదాయకంగా మారింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోలేకపోయింది. ఈ తప్పులతో ఇప్పుడు క్రమంగా చైనా శ్రీలంకపై పట్టు సాధించే పరిస్థితి వచ్చింది.
ఇలా ఒక్క ఆ ఓడరేవే కాదు.. అలా శ్రీలంకకు చెందిన ప్రధానమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చైనాకు తాకట్టు పెట్టింది. ఇప్పుడు కీలక ప్రాజెక్టులు చైనాకే ధారాదత్తం అయిపోయాయి. ఇక ఎల్టీటీఈతో శ్రీలంక ప్రభుత్వం చేసిన యుద్ధం ఆ దేశానికి నష్టదాయకంగా మారింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోలేకపోయింది. ఈ తప్పులతో ఇప్పుడు క్రమంగా చైనా శ్రీలంకపై పట్టు సాధించే పరిస్థితి వచ్చింది.