అయితే.. తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేసిన ఏపీ హైకోర్టు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఇచ్చింది. సింగవరం గ్రామంలో జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణం పై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే.. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీఓ ప్రభాకర్ రావు సర్పంచ్ చెక్ పవర్ ను సస్పెండ్ చేసి ఈఓ ఆర్డీ ద్వారా చెల్లింపులు చేశారని ఆరోపణలు వచ్చాయి. సూమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
అయితే.. తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేసిన ఏపీ హైకోర్టు అప్పీల్ కు వెళ్లే అవకాశం ఇచ్చింది. సింగవరం గ్రామంలో జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణం పై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే.. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీఓ ప్రభాకర్ రావు సర్పంచ్ చెక్ పవర్ ను సస్పెండ్ చేసి ఈఓ ఆర్డీ ద్వారా చెల్లింపులు చేశారని ఆరోపణలు వచ్చాయి. సూమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.