చివరకు పోలీసులనే చంపే స్థాయికి ఎర్రచందనం మాఫియా ఎదిగిందని భూమిరెడ్డి ఎద్దేవా చేసారు. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన భూమిరెడ్డి.. నిందితుల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటం వల్లే ఇష్టారీతిన చేస్తున్నారన్నారు. పోలీసుల మరణానికి కారణమైన వాహనాన్ని ట్రేస్ చేయలేదని.. పోలీసుల్ని ఢీకొట్టి వెళ్లిన వాహనం విజయానంద రెడ్డి శిష్యుడు శ్రీనివాస రెడ్డిదని.. భూమిరెడ్డి అన్నారు.
చివరకు పోలీసులనే చంపే స్థాయికి ఎర్రచందనం మాఫియా ఎదిగిందని భూమిరెడ్డి ఎద్దేవా చేసారు. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన భూమిరెడ్డి.. నిందితుల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటం వల్లే ఇష్టారీతిన చేస్తున్నారన్నారు. పోలీసుల మరణానికి కారణమైన వాహనాన్ని ట్రేస్ చేయలేదని.. పోలీసుల్ని ఢీకొట్టి వెళ్లిన వాహనం విజయానంద రెడ్డి శిష్యుడు శ్రీనివాస రెడ్డిదని.. భూమిరెడ్డి అన్నారు.