మహిళలు ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు ఏదోక సమస్య లను ఎదుర్కొంటున్నారు.. మహిళ లను రక్షించడాని కి ప్రభుత్వం ఎన్నో చర్యలు చట్టాల ను అమలు చేస్తున్నారు.. అయిన కూడా కామందు లలో ఎక్కడ మార్పు రాలేదు.. లేనిపోని విధంగా కామ కోరికల తో రెచ్చి పోతూ వావి వరుసలు లేకుండా మరచి పోతున్నారు..

 

 

వివరాల్లోకి వెళితే.. మహిళ కు రక్షణ గా నిలవాల్సిన ఓ పోలీసు అధికారి కీచకుడి గా మారిన ఘటన ఇది. తన కర్తవ్యాన్ని మరిచి మహిళ వద్ద డబ్బులు దోచుకోవడం తో పాటు ఆమె పై లైంగిక దాడి కి యత్నించాడు. ఈ ఘటన పై బాధితు రాలు ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేయడం తో వారు శాఖాపరం గా అంతర్గత విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ‌‌లోని అమరావతి లో తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా పెద కూరపాడు మండలాని కి చెందిన ఓ జంట ఏకాంతం గా గడిపేందుకు సోమవారం అమరావతి లోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. 

 

 


ఒంటరి గా ఉన్న మహిళ పట్ల ఎస్ఐ రామాంజనేయులు అసభ్యం గా ప్రవర్తించాడు. తన కోరిక తీరిస్తే కేసు లేకుండా చేస్తానని ఆమె ను బెదిరించాడు. ఆమె ను లొంగ దీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కాసేపటి తర్వాత ప్రియుడు అక్కడి వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించి ఎస్ఐ వెళ్లి పోయాడు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు చేయ గా.. ఆయన గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతి ఎస్ఐ రామాంజనేయులుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్సై ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: