స్విడ్జ ర్లాండ్కు చెందిన సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రాక్ సంస్థ ఒయికాస్ నిర్వ హించిన రైటింగ్ కాంపిటీషన్-2017లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టరోల్ చదువుతున్న విద్యార్థి జోసఫ్ సతీష్ విజయం సాధించారని వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.