గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గతూ వచ్చి స్వల్పంగా పెరుగుతుంది. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,850, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,420కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,420 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.52,250, 22 క్యారెట్ల ధర రూ.47,900కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,850. 24 క్యారెట్ల ధర రూ.51,100 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర స్వల్పంగా కొనసాగినా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగుతూ తగ్గతూ వచ్చి ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్ కేజీ వెండి ధర రూ.1300 పెరగడంతో ధర రూ.62,000కు చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరగడంతో రూ.49,400కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.1,300 పెరగడంతో ధర రూ.62,000కు చేరింది. గత కొంత కాలంగా స్థిరంగా కొనసాగిన వెండి ధర ప్రస్తుతం భారీగా పెరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి