బంగారం కొనాలని అనుకోనేవారికి షాకింగ్ న్యూస్..మొన్నటి వరకూ తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగాయి.నిన్న కాస్త పెరిగిన ధరలు నేడు కూడా మార్కెట్ లో పెరుగుతూ వస్తున్నాయి..శనివారం భారీగా పెరిగిన బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది..ఆదివారం కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. శ్రావణ మాసం ప్రారంభమవుతుండడంతో బంగారం కొనుగోలుకు డిమాండ్‌ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్సెస్‌ ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బంగారం ధర పెరిగితే, సిల్వర్‌ ధరలో మాత్రం తగ్గుదుల కనిపించింది..ఈరోజు వెండి ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి.



నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,160 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,900 వద్ద కొనసాగుతోంది.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,160 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,230, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,960 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ. గా నమోదైంది.



హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,160 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 51,160 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900 గా ఉంది. విశాఖటపట్నం లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 51,160 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 46,900 వద్ద కొనసాగుతోంది..ఈరోజు బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం కిందకు దిగి వచ్చాయి.ఢిల్లీలో కిలో వెండిపై రూ. 300 తగ్గి రూ. 55,100, ముంబయి లో రూ. 55,100, హైదరాబాద్‌లో రూ. 400 తగ్గి రూ. 61,200, విజయవాడ లో రూ. 61,200, విశాఖపట్నం లో రూ. 61,200 వద్ద కొనసాగుతోంది..మరి రేపు మార్కెట్ బంగారం ధరలు,వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: