ఇక కరోనాని మనం చాలా సింపుల్ గా మన వంటింట్లో దొరికే పదార్ధాలతో ఈజీగా అరికట్టవచ్చు. ఇక మన ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు కూడా పసుపు మంచి ఔషధ గుణంగా పరిగణించబడుతుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. ఇది అనేక రకాల బాక్టీరియాలని అలాగే వైరస్ లని నాశనం చెయ్యడంలో సహాయపడుతుంది. ఇక పసుపుతో ఈ పానీయం తయారు చేసుకొని రోజు పడుకునే ముందు తాగితే కరోనాకి పూర్తిగా చెక్ పెట్టొచ్చు.
ఒక లీటర్ నీళ్లు తీసుకుని అందులో కాస్త పసుపు ముక్క లేదా ఒక స్పూన్ పసుపు వేయండి. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, 10-15 తులసి ఆకులు, 6-8 లవంగాలు, ఒక అంగుళం అల్లం ముక్క, దాల్చిన చెక్క ఒక ముక్క.. ఒక్కొక్కటిగా వేసి స్టవ్ మీద బాగా మరిగించండి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వడపోయండి. ఆ ద్రావణంలో కొద్దిగా నిమ్మకాయ పిండండి. ఈ పానియాన్ని గోరు వెచ్చగా తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనాని జయించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి