ముఖ్య ఘటనలు
1896 - –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.
2012: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
ప్రముఖుల జననాలు
1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)లలిత పదాలతో పిల్లల మనసులను చూర గొన్న కృష్ణారావు మంచి భాషావేత్త.బాలసాహిత్య బ్రహ్మగా, తెలుగు బాలబాలికలకు ఆయన ఇచ్చే సందేశాన్ని తాను రచించిన 'జీవన గీతం'లో పొందుపరిచారు.
1927: సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990)
1950: అదృష్టదీపక్, చరిత్ర అధ్యాపనం, హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు
1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్
1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు,
1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
ప్రముఖుల మరణాలు
1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)
1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
1996: నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923)
2003: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)