చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే ..

2015 సంవత్సరంలో తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన అనేది జరిగింది.

చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే...

833 వ సంవత్సరంలో బెంజమిన్ హారిసన్ జన్మించారు. ఈయన అమెరికా 23వ అధ్యక్షుడు.

1858 వ సంవత్సరంలో ఒమర్ ముఖ్తార్ జన్మించారు. ఈయన లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు.

1920 వ సంవత్సరంలో రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి జన్మించారు. ఈయనో ఆధ్యాత్మిక గురువు అలాగే ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.

1927 వ సంవత్సరంలో ఎ.వెంకోబారావు జన్మించారు. ఈయనో సైక్రియాట్రిస్ట్.

1928 వ సంవత్సరంలో పూసపాటి కృష్ణంరాజు జన్మించారు. ఈయన తెలుగు కథా రచయిత.

1931 వ సంవత్సరంలో బి.పద్మనాభం జన్మించారు. ఈయన తెలుగు సినిమా ఇంకా రంగస్థలనటుడు. అలాగే సినీనిర్మాత, దర్శకుడు ఇంకా హాస్య నటుడు.

1935 వ సంవత్సరంలో సి. ఆనందారామం జన్మించారు.ఈమె కథా, నవలా రచయిత్రి.

1935 వ సంవత్సరంలో గౌరు తిరుపతిరెడ్డి జన్మించారు. ఈయన వాస్తునిపుణుడు.

1944 వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ జన్మించారు. ఈయన భారత మాజీ ప్రధానమంత్రి.

1946 వ సంవత్సరంలో ఎన్.ఆర్. నారాయణ మూర్తి జన్మించారు. ఈయన 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.

1947 వ సంవత్సరంలో వి.రామకృష్ణ జన్మించారు. ఈయన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు.

1974 వ సంవత్సరంలో ఏమీ ఆడమ్స్ జన్మించారు. ఈమె అమెరికా దేశానికి చెందిన నటి ఇంకా గాయకురాలు.

ఇక చరిత్రలో ఈ నాడు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1923 వ సంవత్సరంలో నారదగిరి లక్ష్మణదాసు మరణించారు.ఈయన పాలమూరు జిల్లాకు చెందిన కవి ఇంకా వాగ్గేయకారుడు.

1930 వ సంవత్సరంలో చార్లెస్ బాన్నర్‌మన్ మరణించారు. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. ఇంకా కుడిచేతి బ్యాట్స్‌మెన్.

2012 వ సంవత్సరంలో కాపు రాజయ్య మరణించారు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు.

2014 వ సంవత్సరంలో మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌ మరణించారు. ఈయన పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత ఇంకా అధ్యాపకుడు అలాగే పాత్రికేయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: