భారత్ సందర్శనకు పర్యాటకులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని పురాతన కట్టడాలు, ప్రదేశాలు చూసేందుకు ఆరాటపడుతుంటారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అయితే పర్యాటకులు మెచ్చే ప్లేస్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా పర్యాటకం ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కులు, మనాలి అనే ప్రదేశాలు అత్యద్భుతంగా ఉంటాయి. కులు అనే జిల్లాలోని హిని అనే గ్రామం ప్రత్యేక పద్ధతికి కేరాఫ్ అట. సముద్రమట్టానికి 1,950 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామానికి నిత్యం అనేక ప్రదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు.
భారత్ సందర్శనకు పర్యాటకులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని పురాతన కట్టడాలు, ప్రదేశాలు చూసేందుకు ఆరాటపడుతుంటారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అయితే పర్యాటకులు మెచ్చే ప్లేస్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా పర్యాటకం ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కులు, మనాలి అనే ప్రదేశాలు అత్యద్భుతంగా ఉంటాయి. కులు అనే జిల్లాలోని హిని అనే గ్రామం ప్రత్యేక పద్ధతికి కేరాఫ్ అట. సముద్రమట్టానికి 1,950 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామానికి నిత్యం అనేక ప్రదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు.