సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు ఈ మధ్యకాలంలో మంది క్యాన్సర్ బారిన పడుతు ఉన్నారు. అయితే ఈ రోజున తాజాగా మరో హీరోయిన్  క్యాన్సర్ బారిన పడినట్లుగా తెలియజేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన మహిమా చౌదరి క్యాన్సర్ బారిన పడినట్లుగా తెలియజేసింది. ప్రస్తుతం ఈమె బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా బాధపడుతున్నట్లుగా సమాచారం..బీ టౌన్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని ప్రకటించారు. అనుపం తన సోషల్ మీడియా నుండి ఈ విషయాన్ని తెలియజేశారు.


క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న నటి ధైర్యానికి ఆశావాదాన్ని అనుపమ్ ప్రశంసిస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. మహిమా చౌదరి 1997వ సంవత్సరంలో సూపర్ హిట్టయిన పరదేస్ ఆనే చిత్రంలో నటించి మెప్పించింది. తన అభిమానులకు ఈ విషయాన్ని నేను చెప్పాలని మహిమ ఆశించారు అంటూ తెలియజేశారు అనుపమ్ . అనుపమ్ ఖేర్ తన రాబోయే సినిమా కి ది సిగ్నేచర్ లో మహిమా నటించాలని కోరుకున్నారు. ఈ విషయాన్ని ఆమెకు ప్రస్తావించే ఎందుకు తను ఫోన్ చేసినప్పుడు.. తనకు క్యాన్సర్ బారిన పోరాడుతున్నట్లు తెలియజేసిందని తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇమే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయానికీ తమ మధ్య చాలా సంభాషణ జరిగిందని తెలియజేశారు అనుపమ్.



మనకు ఎన్నో సినిమాలలో , వెబ్ సిరీస్ లలో అవకాశం వచ్చాయని.. కానీ వాటన్నిటినీ ఆమె తిరస్కరించిందని తెలియజేశారు. తన సినిమాలలో నటించాలని అనుపమ్ తనకు కాల్ చేశారని.. ఆ సమయంలో తను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని అందుచేతనే ఎన్ని సినిమాలలో నటించాలని తనకు కాల్స్ వచ్చిన తను ఓకే చెప్పలేనని తెలియజేసిందట. ఎందుచేత అంటే తనకు శిరోజాలు లేవన్ని సినిమాలకు నో చెప్పినట్టుగానే అనుపమ్ సినిమాకు చెప్పలేకపోయనని.. అందుకే అతనికి క్యాన్సర్ గురించి నిజం చెప్పానని అనుభవం షేర్ చేసిన వీడియోలు మహిమా ఎమోషనల్ అయ్యింది. బ్రెస్ట్ క్యాన్సర్ ను 100% చికిత్స చేయవచ్చని వైద్యులు తనతో చెప్పారని తెలియజేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: