కెరియర్ ప్రారంభం చేసి కేవలం ఐదు సంవత్సరాలు అవుతున్న అసాధారణమైన స్టార్ హీరోయిన్గా ఎదిగింది లక్కీ గర్ల్ రష్మిక. కిరాక్ పార్టీ సినిమాతో మొదటిసారిగా కన్నడలో ఇంటర్వ్యూ ఇచ్చి ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగులో మంచి అవకాశాన్ని అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకున్నది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అమితా సిద్ధార్థ మల్హోత్రా అంటే స్టార్ల సినిమాలలో కూడా ఈమె ముఖ్యమైన పాత్రలు నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక తర్వాత రణబీర్ కపూర్ తో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం.


పుష్ప సినిమా బాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించడంతో ఈమె క్రేజ హీరోయిన్గా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక గూగుల్ సర్వేలో నేషనల్ క్రైస్ట్ గా ప్రమోట్ అవ్వడం కూడా తనకు బాగా కలిసి వచ్చింది ఇటీవల బాలీవుడ్లో భార్య అవకాశాలను దక్కించుకుంటుంది. అటు టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా రష్మిక తన ఆహ్వాని కొనసాగిస్తూ వంగవీటి రశ్మిక ఇంతగా ఎగడానికి ముందు ఒక గతం ఉన్నదని సంగతి అందరికీ తెలిసినదే.


ఇక ఈ ముద్దుగున్నా తన తొలి చిత్ర కథానాయకుడు రక్షితో పడి వివాహం వరకు వెళ్లింది. కానీ చివరికి తనతో వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుని దీని కారణంగా టాలీవుడ్ లో తనకి అవకాశాలు చాలానే వస్తున్నాయి అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక రష్మిక తన కెరీర్ కోసం చాలా రిస్క్ చేసిందని తన కెరీర్ కి పెద్దగా వర్క్ అవుతుంది అని మాటలు కూడా వినిపిస్తున్నాయి. రష్మిక ఆ రోజున ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. ఈ రోజున ఇలాంటి బిగ్ స్టార్ హీరోయిన్ సాధారణ గృహిణిగా మిగిలిపోయేదని అభిమానుల సైతం భావిస్తున్నారు విజయ్ దేవరకొండ తో వరుస సినిమాలో నటించడం వల్ల తనతో రిలేషన్ లో ఉందని వార్తలు కూడా వినిపించాయి. అయితే కరణ్ జోహార్ షో లో కూడా విజయ్ దేవరకొండ ఆమె డార్లింగ్ అనే విషయాన్ని తెలియజేశారు. అయితే రష్మిక మాత్రం తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను ఏ రిలేషన్ షిప్ లో లేనట్లుగా తెలియజేసింది కేవలం ఒంటరిగానే ఉన్నానని ధ్రువీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: