దివంగత హీరో ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన రెండో చిత్రం మనసంతా నువ్వే. ఈ చిత్రాన్ని వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు నిర్మించారు. ఈ చిత్రం 2001 వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతటి కలెక్షన్ రాబోతుందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


1). నైజాం-6.42 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-3.10 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.58 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-1.21 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.8 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.38 కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.44 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-88 లక్షలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.17.9 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్-1.22 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 18.31  కోట్ల రూపాయలు రాబట్టింది.

మనసంతా నువ్వే సినిమా రూ.6 కోట్ల రూపాయల థియే ట్రికల్ బిజినెస్ జరగగా .. ఇక ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ.18.31 కోట్ల రూపాయలను రాబట్టింది. ఈ చిత్రం ఆ ఏడాది త్రిబుల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచినట్లు సమాచారం. ఇక 2001వ సంవత్సరంలో నేను మనసంతా నువ్వే వంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయారు ఉదయ్ కిరణ్ అతని మొదటి చిత్రం చిత్రం కూడా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో హ్యాట్రిక్ సాధించిన హీరోగా అది కూడా అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోగా పేరు పొందాడు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అప్పట్లోనే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి హీరోలకు సైతం పోటీగా నిలిచారని చెప్పవచ్చు. సక్సెస్ ఆనందం ఎంతోకాలం మిగల్లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: