స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన నాయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు .అయితే ఈమె పెళ్లి అయిన అనంతరం అప్పటినుండి సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు నయనతార కి సంబంధించి వస్తూనే ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితాన్ని చాలామంది టార్గెట్ చేసి తన మీద అనేకమైన రూమర్లను పుట్టిస్తున్నారు. అయితే నయనతార కెరియర్ బిగినింగ్లో హీరో శింబు తో ఎఫైర్ నడిపిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.  ఇద్దరు ఎంత ఘాటుగా ప్రేమించుకున్నారో మనందరికీ తెలిసిందే. వారిద్దరికీ సంబంధించిన ప్రైవేటు ఫోటోలు కూడా అప్పట్లో బయటకు రావడంతో

 నయనతార అప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాని అనంతరం వీరిద్దరికి బ్రేకప్ అయ్యింది. దాని తర్వాత నయనతార ప్రభుదేవా తో కూడా ప్రేమ నడిపింది. ఇక అప్పట్లో నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు సైతం విడాకులు ఇచ్చినట్లుగా అనేక రకమైన వార్తలు రావడం జరిగింది. దాని అనంతరం వీరిద్దరు కూడా ఎవరు ఊహించని విధంగా విడిపోయారు. ఇక దాని అనంతరం 2015లో విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమాయణం మొదలుపెట్టింది. దాని అనంతరం ఇటీవల వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే దాదాపు ఏడేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు.  ఎవరు ఊహించని విధంగా నెలల వ్యవధిలోని సరోగసి పద్ధతి ద్వారా

కవలలకు తల్లిగా మారింది నయనతార. దాంతో నయనతార చిక్కుల్లో పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయమై చాలామంది నెటిజన్స్ వీరిపై దారుణమైన కామెంట్లను సైతం చేశారు. బూతు పదాలను సైతం వాడుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి బూతు కామెంట్స్ పై స్పందించింది సింగర్ చిన్మయి. దానికి సంబంధించి తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని కూడా పెట్టింది. దయచేసి అందరూ వినండి తల్లులు తమ పిల్లల్ని ఇలాంటి మగాళ్లకు దూరంగా ఉంచండి వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచివాళ్లు కాదు అమ్మాయిలు ఇలాంటి వాళ్ళలో తొందరగా పడిపోతారు అలాంటి సమయంలో వాళ్ళకి రక్షణ ఉండదు ఇలాంటి వాళ్లు తమ ఆడపిల్లలకు హాని చేయవచ్చు అందుకు నయనతార పై వస్తున్న కామెంట్స్ ఏ నిదర్శనం అంటూ చెప్పుకొచ్చింది చిన్మయి. దీంతో ఈమె చేసిన వాక్యాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: