1). నైజాం-31 లక్షలు.
2). సీడెడ్ -18లక్షలు.
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే.. రూ.29 లక్షలు.
4). ఆంధ్రప్రదేశ్+ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ 78లక్షలు రాబట్టింది.
మట్టి కుస్తీ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.1.65 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రూ.1.9 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా కేవలం రూ.78 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. అయితే ఆ తర్వాత హీట్ -2, లవ్ టుడే, మసూద వంటి సినిమాలు పోటీ వల్ల ఈ సినిమా నిలవలేకపోయింది. దీంతో ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ గా నిలిచిపోయింది. కానీ ఇందులో విష్ణు విశాల్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక గత సినిమా ఫైర్ కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి విష్ణు విశాల్ తన తదుపరిచిత్రంతో నైనా మంచి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.