నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి దసరాకి టైటిల్ పోస్టర్ వస్తుందని అనుకోగా అది కూడా రివీల్ చేయలేదు. సినిమా దాదాపు ముగింపు దశకు రాగా త్వరలోన్ మరో రెండు క్రేజీ సినిమాలు ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు బాలకృష్ణ. బాలయ్య బాబు బి.గోపాల్ కాంబోలో ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది. సమర సింహా రెడ్డి కాంబోలో వస్తున్న ఈ సినిమాలో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి.

ఇక పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో బాలయ్య సినిమా ఉంటుందని టాక్. ఆల్రెడీ వీరి కాంబోలో పైసా వసూల్ సినిమా వచ్చింది. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. తప్పకుండా ఈ కాంబోలో సినిమా ఈసారి టార్గెట్ పెద్దగానే ఉండేలా తెలుస్తుంది. తప్పకుండా పూరీ బాలయ్య కాంబో ఈసారి సెన్సేషనఒల్ కానుందని తెలుస్తుంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. తప్పకుండా వీరి కాంబో సినిమా క్రేజీగా ఉంటుందని అంటున్నారు. యువ హీరోలకు ధీటుగా బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. పైసా వసూల్ తో అలరించిన ఈ కాంబో ఈసారి మరింత క్రేజీ స్టోరీతో వస్తున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు. త్వరలో ఈ కాంబో సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: