టాలీవుడ్ దివంగత హీరో ఉదయ్ కిరణ్ మనందరికి సుపరిచితుడే. అయితే ఆయన నటించిన 'మనసంతా నువ్వే' చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక  ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్ కు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు.ఇదిలావుంటే ఈ చిత్రాన్ని నిర్మాత ఎం.ఎస్.రాజు మహేశ్ బాబుతో తీయాలనుకున్నారు., ఈ మూవీని మహేశ్ చేయలేకపోయారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం...ఇకపోతే ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు 'మనసంతా నువ్వే' చిత్రాని కంటే ముందర 'దేవి పుత్రుడు' పిక్చర్ చేసి నష్టపోయారు.

 ఇక ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ తో హిట్ సినిమ చేయాలనుకున్నారు.కాగా  అప్పుడు గోపాల్ రెడ్డి సలహా తో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పని చేస్తు్న్న వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి పిలిపించుకుని తన వద్ద ఉన్న ఒక లైన్ చెప్పాడు.అయితే  దాంతో చిన్న బడ్జెట్ లో స్టోరి రెడీ చేయాలని చెప్పాడు. కాగా అప్పుడు వీఎన్ ఆదిత్య డెవలప్ చేసిన విధానం చూసి అడ్వాన్స్ ఇచ్చి వీఎన్ ఆదిత్యను దర్శకుడిగా ఓకే చేశారు ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు.ఇదిలావుంటే అప్పటికే సినిమా టైటిల్ ను 'మనసంతా నువ్వే'గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక , ఈ స్టోరిని మహేశ్ తో చేయాలని భావించిన ఎం.ఎస్.రాజు ..స్టోరిని మహేశ్ కు వినిపించారు.

ఇకపోతే  స్టోరి బాగున్నప్పటికీ అప్పటికే మహేశ్ గుణశేఖర్ తో ఫిల్మ్ కమిట్ అయి ఉండటంతో వదులుకున్నాడని టాక్.అంతేకాదు అలా నెక్స్ట్ ఈ స్టోరిని 'నువ్వు నేను' షూటింగ్ లో ఉన్న ఉదయ్ కిరణ్ కు వినిపించారు.ఇక  అలా ఈ స్టోరి ఉదయ్ కిరణ్ కు నచ్చగా, సినిమా షూటింగ్ జరిగింది. ఇకపోతే ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత సంచలనం సృష్టించింది. కాగా ఆ తర్వాత ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా సక్సెస్ అయింది.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఇక దాని అనంతరం వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు మహేష్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: