శ్రీదేవి  కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్  ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్లతో పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇక తన అందాలతో బాలీవుడ్ వాళ్ళనే కాకుండా టాలీవుడ్ కుర్రాళ్లను కూడా తన వైపుకు తిప్పుకుంది.

ఈ హాట్ బ్యూటీ తొలిసారిగా ధడక్  సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. దీంతో వరుస అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. పైగా సినిమాలు చేయటం కోసం స్టార్ డైరెక్టర్లు కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ తో పోటీగా సందడి చేస్తుంది. ఇక టాలీవుడ్ కు కూడా ఎన్టీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి  ఆమె సిద్ధంగా ఉంది.

కెరీర్ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు పద్ధతికి పూర్తిగా వ్యతిరేకంగా మారింది. అంటే హాలీవుడ్ స్థాయిలో మెరిపిస్తుంది.కానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం చీరలు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ అయితే కనిపిస్తుంది. సమయం దొరికినప్పుడల్లా ట్రిప్స్ అని ఎంజాయ్ చేస్తూ అక్కడ హాట్ లుక్ లతో ఫోటో షూట్ కూడా చేయించుకుంటుంది.ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది.ఇక జాన్వీ చూడ్డానికి మంచి ఫిజిక్ తో అయితే ఉంటుంది. ముఖ్యంగా తన బాడీ స్ట్రక్చర్ ఎక్కడ కూడా లోపం ఉన్నట్లు అయితే కనిపించదు.. రీసెంట్గా ఆమె కొన్ని ఫోటోషూట్ లు కూడా చేయించుకుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎన్నో రకాల డైటింగ్ లు అయితే చేస్తుందట జాన్వీ. కొన్ని కొన్ని సార్లు ఏమి తినకుండా అదే పనిగా జిమ్ములో వర్కౌట్లు కూడా చేస్తూ ఉంటుందటా. తన ఎద భాగాలను పర్ఫెక్ట్ షేపులో ఉంచుకోవడానికి.. నైట్ టైం లో ఒక అరగంట తన బాడిని బెండ్ చేసి ఫ్లోర్ కి మసాజ్ చేసినట్లు చేస్తుందని కూడా తెలిసింది. అలా చేయటం వల్ల ఎద భాగాలు పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయని మొదటి నుంచి జాన్వీ అలానే చేస్తుందని సమాచారం.అందుకే ఆమె ఎద అందాలు కూడా పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయని అందరూ అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: