ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవిని సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేశారో ఆకతాయిలు అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఓ ఈవెంట్ లో  మెగా వారసుడిపై చిరంజీవి చేసిన కామెంట్స్ ఆయనని నిలువునా ముంచేశాయి.  మెగాస్టార్ చిరంజీవికి ఆడపిల్లలు అంటే గౌరవం లేదా ..? ఆడపిల్లలు అంటే అంత చులకన ..? అనే రేంజ్ లో లేడీస్ ఫైర్ అయ్యారు.  మరీ ముఖ్యంగా అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి అని.. ఈయన కూడా వారసుడు కోసం కోడలిని టార్చర్ పెట్టే టైపే అంటూ ఘాటుగానే స్పందించారు.


అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ మరొకసారి చిరంజీవిని ఘాటుగాట్రోల్ చేసే విధంగా మారిపోయింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం చిరంజీవి తన ఇంట్లో ప్రత్యేకంగా హోమం వేయించబోతున్నారట . అయితే ఇది కుటుంబ సంరక్షణ కోసమో లేకపోతే కుటుంబం హ్యాపీగా ఉండాలి అన్న కారణంగా అయితే కాదు అని..తన ఫ్యామిలీకి వారసుడు రావాలి అని రామ్ చరణ్ - ఉపాసన కి కొడుకు పుట్టాలి అని సపరేట్గా పండితులను పిలిపించి ఇంట్లో ప్రత్యేకంగా మూడు రోజులపాటు హోమం వేయించబోతున్నారట.



 ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.  అయితే మెగాస్టార్ లాంటి ఒక స్టార్ హీరో వారసుడు కోసం ఇలా కూడా చేస్తారా ..? కొడుకు  పుడతాడా..? కూతురు పుడుతుందా..?  అనేది ఆ దేవుడి చేతుల్లోనే ఉంటుంది . ప్రత్యేకంగా పూజలు చేస్తే కొడుకులు పడతారా ..? అంటూ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు జనాలు.  ఇక ఆకతాయిలు సోషల్ మీడియాలో ఇప్పుడు చిరంజీవిని మరోసారి ట్రోల్ చేస్తున్నారు.  కాగా చిరంజీవి ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . ఘరానా మొగుడు సినిమా లాంటి చిరంజీవిని ఈ సినిమాలో మనం తెరపై చూడబోతున్నాం అంటూ ఓ న్యూస్ బాగా సర్కులేట్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: