బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన దిశా పటాని సినిమాలలో సోషల్ మీడియాలో నిరంతరం గ్లామర్ తోనే ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది కుర్రాళ్లను. ఈ అమ్మడు అందం ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా విభిన్నంగానే కనిపిస్తూ ఉంటుంది. సినిమాలలో కూడా హద్దులు మీరీ మరి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పని లేదు.. ఈమె అందాలకే సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తాజాగా బికినీ అందాలతో మరొకసారి అరాచకం సృష్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.


మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన దిశా తన మొదటి సినిమాతోనే నిరాశను అందుకుంది. దీంతో టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకున్నది. అలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ పలు రకాల లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించింది.



తాజాగా టూ పీస్ బికినీ అందాలతో  సముద్రం వద్ద పలు రకాల యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్స్ సైతం బీచ్ లో దిశా పాప హీటెక్కిస్తోంది చూస్తే తట్టుకోవడం కష్టమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాన్ని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వదిలేసిందా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపించడమే కాకుండా మిర్రర్ సెల్ఫీ వద్ద కూడా తన అందాలను మరింత దగ్గరగా చూపిస్తోంది. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన హీరోయిన్స్ అందరూ కూడా బికినీ ట్రీట్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒకవైపు సినిమాలలో, సోషల్ మీడియాలో, యాడ్స్ లోనైనా సరే టూ హాట్ గా కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి సోషల్ మీడియాలో తన అందాలతో అరాచకం చేస్తోంది దిశా.

మరింత సమాచారం తెలుసుకోండి: