ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రతి చిన్నవాడు కూడా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో ప్రజలకు ఆగ్రహాన్ని కలగజేస్తుంది.. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో అందరికి తెలిసిందే.. రాష్ట్రంలో కరోనా లేని సమయంలో అదో సాకుగా చేసుకుని అయన ఎన్నికలను వాయిదా వేయడం ఆ టైం లో ఒకింత పెద్ద వివాదానికి చర్చలేపిన విషయం అందరికి తెలిసిందే..