ఒక్కరా ఇద్దరా... తెలుగు దేశంపార్టీ అధినేత తో సహా ప్రతి తెలుగు లీడర్ ప్రజలను పట్టించుకోకుండా తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు కష్టపడినవారే.. అలాంటి వారికి ఈ సారి దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి చెప్పగా కొందరిని అయితే జాడ కూడా లేకుండా చేశారు ప్రజలు.. కొన్ని చోట్ల ప్రజలు టీడీపీ ని గుర్తుంచుకుని కాస్తో కూస్తో ఓట్లు పడినా చాలా చోట్ల టీడీపీ ని నామరూపాల్లేకుండా చేశారు.. దాన్ని సరిదిద్దుకోవడానికి టీడీపీ ఇప్పుడు చాలా కష్టాలు పడుతుంది.. పార్టీ లో చాలా మార్పు చేస్తూ బలపడేలా చేసుకుంటుంది..