చంద్రబాబు అక్రమాలు, అవినీతి ని బయటకు తీస్తూ కూర్చుంటే ఓ మనిషి జన్మ చాలదు. ఎందుకంటే నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అయన న్యాయం కంటే అన్యాయాలు, నీతి కంటే అవినీతి ని ఎక్కువ గా ప్రోత్సహించి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.. ప్రతి నియోజక వర్గంలో తన పార్టీ నేతలతో అవినీతి కి పాల్పడ్డాడు చంద్రబాబు.. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి తగిన శాస్తి జరిపారు.. కేవలం 23 సీట్లే వచ్చాయి అంటే టీడీపీ పార్టీ పరిస్థితి ప్రజల దృష్టిలో ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఇక ఆయన చేతిలో ఎందరో సామాన్యులు అణగదొక్కబడ్డారు.