చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చాలా రోజులైపోయాయి.. వచ్చినా ఏవో సొంత పనులు చూసుకుని వెళ్లిపోయారు..పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు చేస్తున్నాడు కాబట్టి రాష్ట్రనికి వచ్చే టైం లేదు అనుకోవచ్చు కానీ చంద్రబాబు కు ఏమైంది అని అంటున్నారు ప్రజలు.. కరోనా సమయంలో ప్రజలను కాపాడాల్సింది పోయి భయపడి దాక్కోవడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.. గతంలో ఎలాంటి రాజకీయ నీతి లేకుండా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు దెయ్యం వేదాలు వల్లించినట్లు మాట్లాడడమే కాకుండా ప్రజలకు చూసుకోవాలన్న కనీస జ్ఞానం లేకుండా పోయింది అని విమర్శిస్తున్నారు..