వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి రాజకీయాలు ఎంతో ఆసక్తి గా ఉన్నాయి.. జగన్ రాష్ట్రన్ని అభివృద్ధి చేసే విధంగా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.. దానికి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం, ఆరోపణలు రోజు రోజుకు మించి పోతున్నాయి.. అయితే ప్రజల శ్రేయస్సు కోసం జగన్ ఇవన్నిచేస్తున్నాడని ఎందుకు టీడీపీ నేతలు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు.. ఇప్పటికే టీడీపీ లోని చాలామంది సీనియర్ నేతలు అవినీతి కి పాల్పడ్డ వైసీపీ నాయకులను బహిరంగంగా విమర్శిస్తున్నారు. మరో వైపు జగన్ టీడీపీ నాయకుల్లో అవినీతి కి పాల్పడ్డ వారిని జైలుకి పంపిస్తున్నాడు..