రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. దీనికి తగ్గట్లే ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. ఈ దెబ్బతో టీడీపీ పార్టీ భవిష్యత్ శూన్యం అని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు.. మిగిలిన సీట్లు కూడా బీజేపీ తీసుకెళ్లేలా ఉంది.. ఇక టీడీపీ పార్టీ ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు తర్వాత పార్టీ ని నడిపించే సరైన నాయకుడు లేడు.. జగన్ కూడా ఇప్పటిలో అధికారంలోంచి దిగేలా కనిపించడం లేదు..పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే ఆ పథకాలను సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా అని జగన్ స్వయంగా చూసుకోవడం మరొక ఎత్తు అయ్యింది..