వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినదగ్గరినుంచి సమర్ధవంతమైన పాలనా అందిస్తూ ముందుకు వెళ్తుంది. అంతేకాదు సాహోసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వైసీపీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. జగన్ అధికారంలో వచ్చిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం అమరావతి ని కాదని విశాఖ ను రాజధాని గా చేయడం.. ఈ విషయం పై జగన్ కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే వాటిని అయన పట్టించుకోలేదు. తన దూకుడు స్వభావం తో నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఫలితంగా రాజధాని ఏర్పాటు జరుగుతుంది.