ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన రామతీర్థం ఘటన సంచలనం రేకెత్తిస్తుంది. తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగంసిద్ధమవుతుంది. ఇప్పటికే ఇక్కడ అన్ని పార్టీ ప్రచారం కోసం అన్ని సిద్ధం చేస్తుండగా ఆ పార్టీ కి ఆ పార్టీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది.. 151 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక్కడ హాట్ ఫెవరెట్ గా దిగుతుండగా అండర్ డాగ్స్ గా బీజేపీ, జనసేనలు దిగబోతున్నాయి.. ఇలాంటి టైం లో రామతీర్థం ఘటన ని ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి.