టీడీపీ పార్టీ నేతలకు ఎలాంటి రాజకీయం చేయాలో కూడా తెలీట్లేదు. కుల , మత రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీ పార్టీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం గా ఎదగడం, బలపడడం మొదటినుంచి వస్తున్న అలవాటు.. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన రామతీర్థం ఘటన ను రాజకీయం చేసి బలపడాలని చూస్తుంది.. అనవసర వ్యాఖ్యలు చేసి టీడీపీ పార్టీ భవిష్యత్ కి తనకు తానే కొరివి అంటిచుకుంది. చంద్రబాబు హిందువుల మెప్పు పొందపోయి క్రిస్టియన్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు..