సుధా రాణి కేసు లో మరో మలుపు. మరో ట్విస్ట్ బయట పడింది ఈమె ఆత్మహత్య కేసులో. మహబూబ్ నగర్ కి చెందిన సుధా రాణి కేసులో అనుకోకుండా కొత్త కోణం తిరిగింది. మొదట ఆమె సూసైడ్ కి కారణం ఒకటి అని రాగా...అది ఏమాత్రం కాదు అని మరో వార్త సమచలనం అయ్యింది. అయితే కాలేజీ రోజుల్లో వెంట పడిన కార్తీక్ వేధింపులు గురించి మరో మిత్రుడు కి చెప్పింది.
 
IHG
 
 
అయితే కార్తీక్ రవిని హత్య చేసాడన్నది బయట పడితే తాను కూడా జైలు కి ఖచ్చితం గా వెళ్ళ వలసి ఉంటుందని ఆత్మహత్య చేసుకుంది అన్న దానిలో ఏ మాత్రం నిజం లేదని తాజాగా స్పష్టం అయ్యింది. కానీ ఇప్పుడు నిజం బయట పడింది. అదేమిటి అంటే...సుధారాణి, కార్తీక్ ఇంటర్‌లో మంచి స్నేహితులు.
 
 
అయితే వీరి ఇద్దరికీ రవి సీనియర్. కానీ సుధారాణికి మహబూబ్‌నగర్‌కి చెందిన ఉదయ్‌ కుమార్‌ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. అప్పుడే చదువుకున్న రోజుల్లో కార్తీక్, రవితో ఉన్న స్నేహం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇందు వల్ల వీరి మధ్య అక్రమ సంబంధం నడిచింది.
 
IHG
 
 
ఈ విషయం కార్తీక్ కి తెలిసిపోయి ఆమెని ప్రశ్నించాడు. రవి తో ఎందుకు ఇటువంటి సంబంధం పెట్టుకున్నావని అడిగాడు. ఇంకా ఆ సంబంధం కొనసాగిస్తే తన భర్తకీ వారి కుటుంబానికీ చెప్పేస్తాను అని బెదిరించాడు కార్తీక్. సుధారాణి ఈ విషయం రవి కి చెప్పింది. వెంటనే అతను కార్తీక్ ని ఒక బార్ లో కలిసాడు. కోపం లో హత్యకు పన్నాగం పొందాడు.  రవి ఇనుప రాడ్డు తో కార్తీక్ ని తల పై కొట్టడం తో కింద పడి పోయాడు.
 
 
వెంటనే కారు ఢిక్కీ లో పడేసాడు. కానీ ప్రాణం లేదు అని తెలిసి ఓ చోట గొయ్యి తీసి పాతేసాడు. కానీ కన కొడుకు కనిపించడం లేదని పోలీసులకి ఫిర్యాదు చేసారు తల్లిదండ్రులు విషయం దారుణం గా ఉండడ్ తో సుధా రాణి ఉరి వేసుకుంది తన పేరు బయట పడుతుంది అన్న భయంతో.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: